వనభోజనం చేసిన 10 మంది యువకులు అరెస్ట్
హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 10 మంది కుర్రాళ్ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న‌ది. రెండు నెల‌ల నుంచి ఇంట్లోనే ఉండి విసుగు చెందిన వీరంతా ఒక ప్లాన్ వేసుకున్నారు. వీర‌నం ఏరియాలోని ఒక తోట‌లోకి వీరంద‌రూ చేరుకున్నారు. ఇంటినుంచి తెచ్చిన భోజ‌నం అర‌టి ఆకులో పెట్టి అ…
8 వేల కోట్లు చెల్లించిన భార‌తీ ఎయిర్‌టెల్‌
హైద‌రాబాద్‌:  భార‌తీ ఎయిర్‌టెల్ సంస్థ త‌న బాకీలో భాగంగా ఇవాళ 8004 కోట్ల సొమ్మును టెలికాంశాఖ‌కు చెల్లించింది. ఏజీఆర్ బాకీలు చెల్లించాలంటూ ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే.  అయితే ఆ ఆదేశాల త‌ర్వాత ఎయిర్‌టెల్ సంస్థ ఈమ‌ధ్యే ప‌ది వేల కోట్ల‌ను టెలికాంశాఖ‌కు చెల్లించింది. దానికి తోడుగా ఇవాళ…
టెస్టుల్లో పుజారా 25వ హాఫ్ సెంచ‌రీ..
న‌్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టులో భార‌త్ అయిదో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచ‌రీ చేసిన హ‌నుమా విహారీ ఔట‌య్యాడు.  రెండ‌వ సెష‌న్ ముగిసే వ‌ర‌కు ఇండియా అయిదు వికెట్లు కోల్పోయి 53.4 ఓవ‌ర్ల‌లో 194 ర‌న్స్ చేసింది.  చ‌తేశ్వ‌ర్ పుజారా 53 ర‌న్స్‌తో ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. టెస్టు…